పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం:అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. దీంతో మాచర్ల పట్టణంలోని…
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో…
మాచర్ల (పల్నాడు జిల్లా): అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని…
దాచేపల్లి:దాచేపల్లి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ బుధవారం బకాయిలపై నోటీసులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని…
పల్నాడు జిల్లా, వినుకొండ: వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే పట్టణ శివారు కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా మారుతోంది. అధికారులు రోజు మార్చి రోజు కుళాయిల ద్వారా…
పల్నాడు జిల్లా: నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను మోసం చేసిన ఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం,…
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం: వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామంలో పోలీసుల విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పి బి. కృష్ణారావు ఆదేశాల…
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నారుల ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి విధానాన్ని…
నరసరావుపేట: పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు…
కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ అయి, అనంతరం బెయిల్పై విడుదలైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి…
