పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గెంపూడి శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం ఉభయ సభల్లో బిల్లుకు…
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతలు నడయాడిన దివ్య భూమి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. అమరావతిని ఏపీకి శాశ్వత, ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర…
ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేసి…
వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.అర్జీలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో…
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన…
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దుర్గి మండలానికి చెందిన శ్రీపత్తి అమరేంద్ర (30) పాల వ్యాపారం చేస్తూ ఆర్థిక…
గత 20 ఏళ్ల కాలంలో మాచర్ల నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.మాచర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
