సమ సమాజ స్థాపనకు కృషి చేసిన భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.…
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తేనే రైతాంగం ప్రగతి సాధిస్తుందని టిడిపి యువ నాయకుడు గౌతమ్ జూలకంటి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పల్లె…
మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం విత్తన చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల…
మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే వివాదాల్లో చిక్కుకోవడం, పైస్థాయి…
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే…
పల్నాడు జిల్లా మాచర్లలో పోలీస్ శాఖను కలవరపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్లకు చెందిన ఏఎస్సై శ్రీనివాసరావుపై తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ప్రేమజంటల వీడియోలు గోప్యంగా చిత్రీకరించి,…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 23వ వార్డులో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్లో సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.…
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల సెక్రటరీ…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామాటాకీస్ వీధిలో నివసిస్తున్న షేక్ చిన్న సైదా తన ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా,…
