పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోలేపల్లి గ్రామానికి చెందిన బాలబోయిన శంకర్ (50) స్నేహితుడి పొలంలో బోరు మోటార్ను సరిచేస్తుండగా విద్యుత్…
చక్రధర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు సభను పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) ఆధ్వర్యంలో పీజీ అడ్మిషన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…
చక్రధర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు సభను పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) ఆధ్వర్యంలో పీజీ అడ్మిషన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…
కారంపూడి మండలంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు.మూడు రాజధానులు, మావిగన్ రాజధాని వంటి వ్యాఖ్యలు జగన్ మానసిక స్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నాయని…
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త లక్ష్మయ్య, తన భార్య భూలక్ష్మీ (33)పై అనుమానం పెంచుకుని గొడ్డలితో దాడి చేసి…
నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాల్లో పలనాడు ప్రాంతానికి చెందిన ఈ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పట్టణ స్థాయిలో అగ్రస్థానాలను కైవసం…
సమ సమాజ స్థాపనకు కృషి చేసిన భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.…
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తేనే రైతాంగం ప్రగతి సాధిస్తుందని టిడిపి యువ నాయకుడు గౌతమ్ జూలకంటి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పల్లె…
మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం విత్తన చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల…
మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే వివాదాల్లో చిక్కుకోవడం, పైస్థాయి…
