“మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుగురజాల, పల్నాడు జిల్లా:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురజాలలో భారీ నిరసన కార్యక్రమం…

మాచర్ల, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.…

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని కొత్త బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న జగనన్న ప్లాట్ల ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో…

పల్నాడు జిల్లా, కారంపూడి మండలం: మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం గాదెవారిపల్లె గ్రామంలో కారంపూడి సీఐ శరత్ బాబు ఆధ్వర్యంలో గురువారం విస్తృత స్థాయిలో కార్డన్ అండ్…

మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామ రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్నగదు, బైకులు, కార్లు స్వాధీనంపల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామ పరిధిలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ…

మాచర్ల నియోజకవర్గ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు మాచర్ల పట్టణంలోని PWD కాలనీ వాణి గ్రౌండ్‌లో SFI ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలకు మాచర్ల నియోజకవర్గ…

రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు టీడీపీ అవకాశంఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా…