పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఇంధన సరఫరాపై అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, డీఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో రమాకాంత్…

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో కుటుంబ వివాదం తీవ్రరూపం దాల్చి దాడికి దారితీసింది. పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో గౌతమ్ అనే యువకుడు…

గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రినిటీ యూనో ట్రేడర్స్ అల్యూమినియం…

ఈ సందర్భంగా బంకుల్లో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను స్వయంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు…

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి కొత్త అర్బన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు.నర్సరావుపేట ఉమెన్ పోలీస్…

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది.బెంగళూరు నుంచి అర్ధరాత్రి విజయవాడకు చేరుకున్న ఓ యువతి, బస్టాండ్‌లో ఆటో ఎక్కగా డ్రైవర్ మాయమాటలు చెప్పి…

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని లైబ్రరీ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పఠాన్ రాజుబుడే అనే వ్యక్తి మద్యం సేవించి తన భార్య, పిల్లలపై దూషణలకు దిగడంతో వివాదం…

దాచేపల్లిలో డ్వాక్రా (DWCRA) నిధుల దుర్వినియోగం ఘటన వెలుగులోకి వచ్చింది. యాసిన్ పొదుపు గ్రూపుకు చెందిన సుమారు రూ. 7 లక్షలను గ్రూప్ లీడర్ నూర్జహాన్ దుర్వినియోగం…

నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా వర్కర్ షేక్ నాగురుబాబు అలియాస్ హన్నుపై జరిగిన దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు రాజకీయ…

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని యాగంటి పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగత…