తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిజిటల్ మహానాడు–2026 కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణంలోని క్లస్టర్–002 పరిధిలోని BSR కళ్యాణ…

దాచేపల్లి పట్టణం మరియు మండల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు మంగళవారం విజయవంతంగా పూర్తయ్యాయి. సోమవారం వచ్చిన గాలివాన బీభత్సానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…

యూపీలోని కౌశాంబీ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. మేకలు, గొర్రెలను తరలిస్తున్న ఓ ట్రక్కు ప్రమాదానికి గురికాగా.. స్థానికులు సహాయం చేయాల్సింది పోయి గొర్రెలను…

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు నీటి విడుదల* నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు సోమవారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. మొత్తం 10 టీఎంసీల నీటిని 15 రోజుల…

మాచర్ల పట్టణానికి చెందిన బీసీ సెల్ అధ్యక్షుడు మున్నా రాంబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారనే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన ఇంటికి…

పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి సమీపంలోని నెహ్రూ నగర్ తండాలో ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న తండావాసులకు శాశ్వత పరిష్కారం లభించింది.…

ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, “శ్యామరాజుపురంలో వెలసిన నాగజ్యోతి దుర్గా గంగా భవాని మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. పేదవాడి ఆకలి తీర్చడం కన్నా…

మాచర్ల పట్టణంలోని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సిద్ధా భత్తుని మురహరిరావు సతీమణి కల్పనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమం నిర్వహించారు. మాచర్లలో ఉచిత విద్యను…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, “పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల సహకారంతోనే మాచర్లను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దగలం. చెత్తను ఎక్కడపడితే…

పల్నాడు జిల్లా పరిధిలో విద్యుత్ రెవెన్యూ వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలోని మాచర్ల విద్యుత్ డివిజన్‌లో 100…