పల్నాడు జిల్లా – చిలకలూరిపేట :చిలకలూరిపేట మండలం బొప్పూడి చెంచు కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోతముక్క ఆడుతున్నారన్న సమాచారం…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలను తెలుసుకొని…
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఇవాళ ప్రైవేట్…
నకరికల్లు మండలం గుండ్లపల్లికి చెందిన దివ్యాంగుడు అల్లానబి, బ్యాక్లాగ్ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో 5వ తరగతి మార్కుల జాబితా అవసరమైంది.ఈ నేపథ్యంలో తాను చదివిన…
కారంపూడి పట్టణంలోని భవిత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని బాధరబోయిన నాగలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి అకాల మరణంతో…
మాచర్ల టౌన్ 8వ వార్డు రోప్ లైన్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొన్నేళ్లుగా ఆన్లైన్…
ఈ తనిఖీలలో మాచర్ల తహశీల్దారు, గురజాల డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, మాచర్ల మండల సర్వేయర్, విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, తాళ్ళపల్లి గ్రామ సర్వేయర్…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోక్సో (POCSO) కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఘటనపై…
పల్నాడు జిల్లా కారంపూడి శివారులోని పేటసన్నిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి…
మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి సంబంధించి రూ.5 కోట్ల వ్యయంతో…
