ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (గర్ల్స్), కారంపూడిలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థినుల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి. సరస్వతి తెలిపారు.ఆదివారం…
ముఖ్యంగా బంగారు షాపులకు ఆర్డర్లపై ఆభరణాలు సరఫరా చేసే వ్యక్తులను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 566 గ్రాముల బంగారం దోచుకున్నట్లు చెప్పారు.ఈ…
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో కొండచిలువ సంచారం కలకలం రేపింది. నాయకురాలు నాగమ్మ ధూబచెరువు వద్ద ఉన్న ఇష్టకామేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.బహిర్భూమికి…
పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సందర్భంగా ఓ హృదయాన్ని కదిలించే సంఘటన చోటుచేసుకుంది. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారి…
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల…
కార్మికుల కష్టాన్ని గౌరవించడం, వారి హక్కుల కోసం పోరాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్మిక సోదర సోదరీమణులకు ఈ రోజు ఒక పండుగలాంటిదని, వారి…
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.వేసవి సెలవుల్లో స్థానిక…
పల్నాడు జిల్లాలో మరోసారి సీఐ చిన్న మల్లయ్య పేరు వివాదంలోకి వచ్చింది. తనను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో…
