
అనంతరం పోలా చిన్న సత్యనారాయణ మాట్లాడుతూ, మాచర్ల పట్టణానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వేసవిలో వారికి తాగునీరు, మజ్జిగ అందించేందుకు ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశీస్సులతో నిర్వహించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
