ఈ సందర్భంగా డీఎస్పీ ఎం. మహేశ్వరావు మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ఐపీఎల్…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పార్క్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రాణికి సమస్యలపై వినతిపత్రాన్ని…

మాచర్ల పట్టణంలో గౌరవ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు 13వ మరియు 22వ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో బెల్టు దుకాణాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మండలంలో అక్రమంగా బెల్టు షాపులు ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం…

పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం లో రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం పిలుపు మేరకు శనివారం ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ…

దుర్గి మండలం శ్యామరాజుపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మర్రిబోయిన శౌరీరాజ్ గారు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా వారి పార్థివ దేహాన్ని సందర్శించిన…

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు , డీఈ రాఘవ గారు, వార్డు నాయకులు మున్న రాంబాబు, కామనబోయిన కాశిలింగం, మున్న హనుమంతు, పచ్చిపాల అనురాధ, విర్ల…

ఈ సందర్భంగా పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు కొన్ని గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు…

మాచర్ల 24వ వార్డులో పారిశుద్ధ పనులు… ఎమ్మెల్యే ఆదేశాలతో చర్యలు వేగవంతంమాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 24వ వార్డులో పారిశుద్ధ పనులు చేపట్టారు.…

సెప్టెంబర్‌లో నోటిఫికేషన్… డిసెంబర్‌లోగా స్థానిక ఎన్నికలు పూర్తి? ఏపీలో కసరత్తు వేగంఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ,…