పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన సతీష్ అనే…
గుంటూరు గ్రామీణ పరిధిలోని దాసరి పాలెంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసును ప్రత్తిపాడు పోలీసులు వేగంగా ఛేదించారు. భర్తను హత్య చేసి శవాన్ని గోనె సంచిలో పెట్టి…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం…
నకరికల్లులో గ్యాస్ వినియోగదారులు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఆన్లైన్ బుకింగ్లో సర్వర్ సమస్యల కారణంగా గ్యాస్ సిలిండర్లు సమయానికి అందడం లేదని వాపోతూ,…
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో నరసరావుపేట పార్లమెంట్…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారంపూడి మండల మైనారిటీ నాయకుడు షేక్ మస్తాన్ నూతనంగా కొనుగోలు చేసిన బులెట్ వాహనాన్ని సోమవారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా…
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో గురజాల మాజీ శాసనసభ్యులు…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి యువకుల బైక్ రేసింగ్లు, ప్రమాదకర స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ఖరీదైన స్పోర్ట్స్…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం చేరుకున్నారు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి…
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో తెల్లవారు జామున ఒక భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. వినుకొండ మండలం చీకటీగలపాలెం వద్ద కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై ఈ ఘటన…
