రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎక్కడా రాజీపడబోమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన,…

ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రశాంత వాతావరణం అవసరమని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో నెలకొన్న…

మాచర్ల పట్టణంలో ఉగాది పర్వదినం సందర్భంగా సాహిత్య సుగంధం వెదజల్లింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉగాది కవి సమ్మేళనం” శుక్రవారం పట్టణంలోని శ్రీ…

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం రేగులవరంతండా గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ, సేవాలాల్ మహారాజ్ స్వామి వారి కీర్తి ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు…

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిన్నెబొయిన రామసైదులు (16) అనే బాలుడు ప్రమాదవశాత్తు నాగులేరు వాగులో పడి మృతి చెందాడు.నరసరావుపేటలోని…

పల్నాడు జిల్లా, మాచర్ల:నిరుద్యోగ యువతకు నారా లోకేష్ కొండంత అండగా నిలుస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అభినందనీయమని మాచర్ల మార్కెట్…

పల్నాడు జిల్లా, మాచర్ల:ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీపీఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి…

మాచర్ల పట్టణంలోని రామా టాకీస్ వద్ద “నవాబ్స్ యూత్” ఆధ్వర్యంలో నిర్వహించిన సెహరి దావత్ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఘన విజయాన్ని సాధించింది. అల్లాహ్ దయవల్ల…

మాచర్ల మండలం రేగులవరం తండాలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సేవాలాల్ స్వామివార్ల ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల…

వినుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో…