మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి విడుదలైన సందర్భంగా పిడుగురాళ్లలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.గత…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి విడుదల అనంతరం నకరికల్లు చేరుకున్నారు. ఈ…
మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ క్యాటరింగ్ & కర్రీస్ పాయింట్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు…
పల్నాడు:నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుండి 98 రోజుల అనంతరం విడుదలైన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి…
నెల్లూరు సెంట్రల్ జైలు నుండి మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. సుమారు 98 రోజుల…
పల్నాడు జిల్లా, మాచర్ల:ఉగాది పండుగ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి పులకించే ఈ వసంత…
పల్నాడు జిల్లా, మాచర్ల:ఉగాది పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక…
వినుకొండ వైసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసిపి పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుపై తీవ్ర…
గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన మండెపూడి నరసింహారావు జీవనోపాధి కోసం గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు.బుధవారం రోజూ మాదిరిగానే బేతపూడి గ్రామ పరిసరాల్లో…
సత్తెనపల్లి:అకాల వర్షాలు సత్తెనపల్లి ప్రాంతంలో మిర్చి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. కల్లాల్లో అరబెట్టిన మిర్చి పంట వర్షానికి తడిసి ముద్దయింది. మిర్చి తడవకుండా ఉండేందుకు రైతులు…
