గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు:గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న పదో తరగతి విద్యార్థి…
వెల్దుర్తి:వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలు…
పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం:రెంటచింతల మండలం గోలి గ్రామ సమీపంలోని గోలి వాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. వాగు…
పల్నాడు జిల్లా – నరసరావుపేట:నరసరావుపేటలో టిడిపి-జనసేన మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకు ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న విభేదాల్లోకి తాజాగా బీజేపీ…
📍 మాచర్ల:పట్టణంలోని రూప్లైన్ కాలనీ, 8వ వార్డులో మాచర్ల రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో అనుమానాస్పదంగా…
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. అమరావతిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ గంధం మల్లయ్యను టిడిపి యువ నాయకులు శ్రీ…
🚨 బ్రేకింగ్ న్యూస్📶 పల్నాడులో నెట్వర్క్ సమస్యకు చెక్!గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యల పరిష్కారానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 👍👉 ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషితో👉…
🚨 బ్రేకింగ్ న్యూస్పల్నాడు జిల్లాలో అవినీతి అధికారులపై కఠిన చర్యలు ⚡జిల్లా యంత్రాంగం వరుస చర్యలతో అవినీతి అధికారుల్లో టెన్షన్ పెరుగుతోందిరెంటచింతల మండల సర్వేయర్ వజహా శ్రీనివాసరావు,…
పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గందుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దుర్గి పోలీసుల ఆకస్మిక దాడి నిర్వహించారు.ఎస్సై సుధీర్ బాబు…
