
🚨 బ్రేకింగ్ న్యూస్
📶 పల్నాడులో నెట్వర్క్ సమస్యకు చెక్!
గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యల పరిష్కారానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 👍
👉 ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషితో
👉 4G శాచురేషన్ ప్రాజెక్ట్ కింద
👉 19 కొత్త టవర్లకు ఆమోదం
📅 2026 డిసెంబర్ నాటికి సేవలు ప్రారంభం
📍 దుర్గి, వెల్దుర్తి, మాచర్ల, రెంటచింతల, పిడుగురాళ్ల తదితర మండలాల్లో టవర్లు ఏర్పాటు
⚡ అదనంగా ప్రైవేట్ టెలికాం సంస్థలతో కలిసి 36 ప్రాంతాల్లో మరిన్ని టవర్లు ఏర్పాటు చేసే ప్రణాళిక
📲 త్వరలో పల్నాడులో నెట్వర్క్ సమస్యలకు పూర్తి పరిష్కారం!
