గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకటరమణ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులు ఉదయం 7.45 గంటలకే…
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం:కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల గ్రామ శివారులో పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసరావుపేట పోలీస్…
ముస్లింల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని వినుకొండ రోడ్డులో ఉన్న మర్కజ్…
బాలల హక్కుల సాధన కోసం బాల్య వివాహాలను అరికట్టడానికి యువత నడుం బిగించాలని కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఆకుల ఆశాజ్యోతి అన్నారు. సోమవారం…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను…
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాస్తున్న విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద…
పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు…
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విద్యార్థి ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. కాలు విరిగినప్పటికీ పరీక్షను వదులుకోకుండా ధైర్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడానికి…
పల్నాడు జిల్లా గురజాలలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) శాఖలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.…
