పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.గణపవరం చవిటిపాలెం గ్రామానికి…

అంతర్జాతీయ యుద్ధ ప్రచారాలతో ఆందోళన – క్యాన్లు, డ్రమ్ములతో ఇంధనం నిల్వకు ప్రజల పరుగులున్యూస్ స్టోరీ:పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా…

దాచేపల్లి నగర పంచాయతీకి సంబంధించిన విద్యుత్ బకాయిల విషయంలో విద్యుత్ శాఖ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. పట్టణంలోని వాటర్ వర్క్స్, వీధి దీపాలకు సంబంధించిన సుమారు…

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మాచర్ల నియోజకవర్గ స్థాయిలో ‘రణభేరి 3.0’ కార్యక్రమం భాగంగా ఒకరోజు నిరాహార దీక్ష…

పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రంలో మంగళవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేణుగోపాల్ స్వామి వారి దేవస్థానం సెంటర్‌లో రెవెన్యూ…

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్టగోడుపాడు అడ్డ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.గురజాల నుండి మాచర్ల వైపు వెళ్తున్న…

మాచర్ల పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయంలో సచివాలయ సెక్రటరీలు, సిబ్బందితో స్పెషల్ ఆఫీసర్, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల కాలం ముగియడంతో పట్టణ పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గురజాల ఆర్డీవో మురళిని మాచర్ల మున్సిపాలిటీకి…

పల్నాడు జిల్లా మాచర్ల నుండి జమ్మలమడకకు వెళ్లే మార్గంలో కనిపించే ఒక అద్భుత నిర్మాణం “బొంబాయి కంపెనీ బ్రిడ్జ్”. పేరే ప్రత్యేకతను చెప్పేస్తుంది. ఈ బ్రిడ్జ్‌ను బొంబాయి…

ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ రోగులకు అందుతున్న వైద్య…