మాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి. పాప కుమారి రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రబీ 2025–26 సీజన్కు సంబంధించిన ఈ-క్రాప్ పంట నమోదు డ్రాఫ్ట్…
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనులపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ…
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి.వివరాల ప్రకారం……
ఆంధ్రప్రదేశ్లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు అధికంగా ఉండటంతో వాటిని తగ్గించాలని…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారిపై అధికారులు కాలవలు…
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు హనుమాయమ్మ కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి…
బ్రేకింగ్ న్యూస్పల్నాడు జిల్లామాచర్ల నియోజకవర్గం దుర్గి సమీపంలో ఆటోలు ఢీ… ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రం సమీపంలో మంగళవారం…
నాడు రజాకార్లకు ఎదురు నిలిచిన స్వాతంత్ర్య సమరయోధుడు… ఇప్పుడు కన్న కొడుకుల నిర్లక్ష్యానికి గురై వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.వలిగొండ…
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న…
పట్టణంలోని స్థానిక నారాయణ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన లెడ్ కాన్ఫిడెన్స్ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు,…
