పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామాటాకీస్ వీధిలో నివసిస్తున్న షేక్ చిన్న సైదా తన ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా,…
మాచర్ల పట్టణంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు నామాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.బాధిత యువతికి నిందితుడు ప్రియుడు…
పల్నాడు జిల్లా రాయవరం గ్రామంలో నాగార్జునసాగర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద త్రాగునీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన చేపట్టారు.జిల్లా…
మీడియా సంస్థలపై రౌడీ మూకలతో కలిసి దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండించదగిన చర్య అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు పేర్కొన్నారు. ప్రజా గళాన్ని…
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తికొండ బిలం వైపు మట్టిరోడ్డుపై వెళ్తున్న ఒక కారు, మార్గమధ్యంలో ఎక్కువగా ఉన్న కోతులను…
పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతి చెందారు. నరసరావుపేట నుండి దాచేపల్లికి టు వీలర్పై వస్తుండగా, అకస్మాత్తుగా యూటర్న్…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఓ తల్లి తన కూతురిని నడుముకి కట్టుకుని నాగార్జునసాగర్ కుడి కాలువలోకి…
పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మాచర్లకు వెళ్లే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెంటచింతల మండలం పాలువాయి గ్రామం వద్ద ఉన్న రైల్వే ఎల్సీ గేట్ నెం.101…
పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి వేములూరుపాడు వెళ్తున్న వ్యక్తి స్కూటీలో ఉంచిన సుమారు రూ.5 లక్షలు చోరీకి గురయ్యాయి.నరసరావుపేట బైపాస్లోని జొన్నలగడ్డ…
