టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ…
Browsing: Macherla News
Palnadu District News
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దుర్గి మండలానికి చెందిన శ్రీపత్తి అమరేంద్ర (30) పాల వ్యాపారం చేస్తూ ఆర్థిక…
గత 20 ఏళ్ల కాలంలో మాచర్ల నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.మాచర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
రోడ్డు ప్రమాదంలో కాబోయే వధూవరుల దుర్మరణందుర్గి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.గుంటూరు…
లోక్సభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా భావిస్తున్నామని టీడీపీ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు అన్నారు. అమరావతి ప్రతి తెలుగువాడి గుండె…
నేరాల నియంత్రణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు కారంపూడి…
మాచర్ల (పల్నాడు జిల్లా): అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని…
దాచేపల్లి నగర పంచాయతీకి సంబంధించిన విద్యుత్ బకాయిల విషయంలో విద్యుత్ శాఖ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. పట్టణంలోని వాటర్ వర్క్స్, వీధి దీపాలకు సంబంధించిన సుమారు…
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్టగోడుపాడు అడ్డ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.గురజాల నుండి మాచర్ల వైపు వెళ్తున్న…
మాచర్ల పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయంలో సచివాలయ సెక్రటరీలు, సిబ్బందితో స్పెషల్ ఆఫీసర్, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
