సృష్టిలో తొలి స్థానం తల్లిదే – మహిళల అభివృద్ధికి టీడీపీ కృషి : ఎమ్మెల్యే జూలకంటి మాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో…
Browsing: Uncategorized
మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలు…
మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు…
ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ పాదాలు అందించేందుకు ఎంపిక శిబిరాన్ని ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఎన్ఆర్ఐవీఏ అమెరికా వారి ఆర్థిక…
పలనాడు ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పేరుగాంచిన శ్రీ నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ…
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 2001–2002 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.…
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక గ్రామ సమస్యను టీడీపీ నేత నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న ఆ సమస్యను గతంలో…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను…
రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్…
గురజాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ కొనసాగుతుండగా, గురజాలలో గూండారాజ్ అంతకుమించి ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి అనే మాటే లేదని…
