పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా గురజాల ఆర్డీవో మురళీకృష్ణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం…
Browsing: Uncategorized
ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ సందర్భంగా 2.50 లక్షల మంది లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో…
పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలో రెండు రోజుల క్రితం అడిగొప్పల తిరునాళ్లకు వెళ్తూ విష్ణు అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనికి…
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు సమీపంలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నెల్లూరు జిల్లా వనంతోపు సెంటర్కు చెందిన…
పల్నాడు జిల్లా నకరికల్లు అడ్డరోడ్ సమీపంలో అద్దంకి–నార్కెట్పల్లి హైవేపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కంటైనర్ లారీ ముందుగా మినీ లారీని, తరువాత…
పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో 21వ వార్షికోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల ఉల్లాసం, ఉత్సాహం, కెరింతల మధ్య వైభవంగా నిర్వహించారు.ఈ…
పల్నాడు జిల్లా వినుకొండలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను రాష్ట్ర చీఫ్…
మాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి. పాప కుమారి రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రబీ 2025–26 సీజన్కు సంబంధించిన ఈ-క్రాప్ పంట నమోదు డ్రాఫ్ట్…
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనులపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ…
