ముస్లింల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని వినుకొండ రోడ్డులో ఉన్న మర్కజ్…
Browsing: Uncategorized
బాలల హక్కుల సాధన కోసం బాల్య వివాహాలను అరికట్టడానికి యువత నడుం బిగించాలని కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఆకుల ఆశాజ్యోతి అన్నారు. సోమవారం…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను…
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాస్తున్న విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద…
పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు…
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విద్యార్థి ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. కాలు విరిగినప్పటికీ పరీక్షను వదులుకోకుండా ధైర్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడానికి…
పల్నాడు జిల్లా గురజాలలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) శాఖలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం భైరవనిపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొప్పు నాగమల్లేశ్వరి (16) ఆధార్ కార్డు…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. పట్టణంలోని వివిధ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు…
ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లిం సోదరులతో…
