టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దుర్గి మండలానికి చెందిన శ్రీపత్తి అమరేంద్ర (30) పాల వ్యాపారం చేస్తూ ఆర్థిక…
గత 20 ఏళ్ల కాలంలో మాచర్ల నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.మాచర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
మాచర్ల పట్టణంలో నిన్న చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి బాధితురాలి నివాసానికి క్లూజ్ టీం చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది.ఈ…
రోడ్డు ప్రమాదంలో కాబోయే వధూవరుల దుర్మరణందుర్గి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.గుంటూరు…
లోక్సభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా భావిస్తున్నామని టీడీపీ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు అన్నారు. అమరావతి ప్రతి తెలుగువాడి గుండె…
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు ఉపాధిహామీ సిబ్బందితో ఎంపిడిఓ శ్రీ ఆర్. ఫణి కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో…
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలను సన్మానించారు. మండలంలో మొత్తం…
నేరాల నియంత్రణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు కారంపూడి…
గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగాస్వామివారికి నూతన పల్లకి బహుకరణమాచర్ల మండలం గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కిన పున్నయ్య కుమారులు…
