పల్నాడు జిల్లా కారంపూడి శివారులోని పేటసన్నిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి…

మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి సంబంధించి రూ.5 కోట్ల వ్యయంతో…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, ఆధునిక…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాచర్ల అన్న క్యాంటిన్‌లో ప్రత్యేక…

అగ్నిమాపక అధికారులకు సన్మానంమాచర్ల :అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఆదివారం వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ నిర్వాహుకులు 12 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ…

మాచర్ల: కృష్ణవేణి జూనియర్ కళాశాల మరియు ఎస్విఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి 100…

మాచర్ల మండలం: పల్నాడు ప్రాంత అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాళ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో…

పల్నాడు జిల్లాలో ప్రతి గడపకు తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించిన…

మాచర్ల: సామాజిక సేవా కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తమవంతు భాగస్వామ్యం చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.ఆదివారం స్థానిక కేసీపీ రోడ్డులో విద్యాశాఖ మంత్రి…