నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా వర్కర్ షేక్ నాగురుబాబు అలియాస్ హన్నుపై జరిగిన దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు రాజకీయ…
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని యాగంటి పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగత…
దోమల కాయిల్ దుర్ఘటన… కంటెపూడిలో వ్యక్తి సజీవ దహనంపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో దోమల బెడదతో రాత్రి సమయంలో…
గుంటూరు: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరులో ఆన్లైన్ బెట్టింగ్పై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దాడులు నిర్వహించి…
దాచేపల్లి: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని మాచర్ల ఈఈ సింగయ్య కోరారు. గురువారం నారాయణపురం కార్యాలయంలో సిబ్బందితో విద్యుత్ బిల్లుల వసూళ్లపై సమీక్ష సమావేశం…
సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఇటీవలి కాలంలో సుమారు 50 కాటన్ సెర్చ్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలకు పాల్పడితే…
ఈ సందర్భంగా గ్రామంలో అనుమానితులుగా భావించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మాచర్ల: వరికపూడి ప్రాజెక్టు నిర్మాణం కోసం మే 1 నుంచి 42 రోజుల పాటు దీక్ష చేపట్టనున్నట్లు జల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను…
