
నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ, పలనాడు జూనియర్ కళాశాలలు విశేష ఫలితాలు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి.
జూనియర్ ఇంటర్ MPC విభాగం
షేక్ రోషిని – 464 మార్కులు (పట్టణంలో ప్రథమ స్థానం)
బి. శ్రీహిత, పి. మధు గణేష్ – 463 మార్కులు (ద్వితీయ స్థానం)
పి. నాని – 462 మార్కులు (తృతీయ స్థానం)
బి. ఛత్రపతి నాయక్ – 461
బి. వైష్ణో – 460
ఈ. తన్మయి – 459
ఎస్.ఎన్. అంజనీ కుమార్, కె.జి. శశిభూషణ్ – 458
షేక్ జబీన్, ఏ. చంద్ర మహేష్ – 457
సి. రామాంజనేయులు – 455
షేక్ ఇర్ఫాన్ – 454
సి. శ్రీచరణ్ – 452
టి. చరణ్ తేజ – 450 మార్కులు
జూనియర్ ఇంటర్ BiPC విభాగం
బి. సునీత – 439/455 మార్కులు (పట్టణంలో ప్రథమ స్థానం)
ఎం. చరిత – 434 మార్కులు (ద్వితీయ స్థానం)
చె. హారిక, పి. ప్రత్యూష – 434 మార్కులు (తృతీయ స్థానం)
సీనియర్ ఇంటర్ ఫలితాలు
ఎంపీసీ విభాగంలో ఏ. శ్రీలక్ష్మి – 988 మార్కులు సాధించి, పలనాటి చరిత్రలోనే ప్రతిభా కళాశాల విద్యార్థినిగా అత్యున్నత స్థానం కైవసం చేసుకుంది.
సీఈసీ విభాగంలో కె. సాయి రమ్య – 930 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానం సాధించింది.
ఈ సందర్భంగా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్స్ నూతలపాటి శివభాస్కర్, మర్రి వెంకట్ నారాయణ అభినందించారు.
కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ పఠాన్ నాగూర్ వలి, చైర్మన్ మారేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల విజయాల్లో అధ్యాపకుల కృషి, క్రమశిక్షణ మరియు నాణ్యమైన బోధన కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
డైరెక్టర్లు ఇరువంటి ఆంజనేయ శాస్త్రి, షేక్ మస్తాన్ వలితో పాటు అధ్యాపక బృందం విజేత విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

