పల్నాడు జిల్లా: నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను మోసం చేసిన ఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం,…

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం: వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామంలో పోలీసుల విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పి బి. కృష్ణారావు ఆదేశాల…

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నారుల ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి విధానాన్ని…

నరసరావుపేట: పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు…

కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ అయి, అనంతరం బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి…

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.గణపవరం చవిటిపాలెం గ్రామానికి…

అంతర్జాతీయ యుద్ధ ప్రచారాలతో ఆందోళన – క్యాన్లు, డ్రమ్ములతో ఇంధనం నిల్వకు ప్రజల పరుగులున్యూస్ స్టోరీ:పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా…

దాచేపల్లి నగర పంచాయతీకి సంబంధించిన విద్యుత్ బకాయిల విషయంలో విద్యుత్ శాఖ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. పట్టణంలోని వాటర్ వర్క్స్, వీధి దీపాలకు సంబంధించిన సుమారు…

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మాచర్ల నియోజకవర్గ స్థాయిలో ‘రణభేరి 3.0’ కార్యక్రమం భాగంగా ఒకరోజు నిరాహార దీక్ష…

పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రంలో మంగళవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేణుగోపాల్ స్వామి వారి దేవస్థానం సెంటర్‌లో రెవెన్యూ…