పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గం:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని…
అమరావతి:రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు…
అమరావతి:ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు APSRTC బస్సుల్లో ఉచిత…
గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు:గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న పదో తరగతి విద్యార్థి…
వెల్దుర్తి:వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలు…
పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం:రెంటచింతల మండలం గోలి గ్రామ సమీపంలోని గోలి వాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. వాగు…
పల్నాడు జిల్లా – నరసరావుపేట:నరసరావుపేటలో టిడిపి-జనసేన మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకు ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న విభేదాల్లోకి తాజాగా బీజేపీ…
📍 మాచర్ల:పట్టణంలోని రూప్లైన్ కాలనీ, 8వ వార్డులో మాచర్ల రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో అనుమానాస్పదంగా…
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. అమరావతిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ గంధం మల్లయ్యను టిడిపి యువ నాయకులు శ్రీ…
