వినుకొండ వైసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసిపి పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుపై తీవ్ర…
గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన మండెపూడి నరసింహారావు జీవనోపాధి కోసం గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు.బుధవారం రోజూ మాదిరిగానే బేతపూడి గ్రామ పరిసరాల్లో…
సత్తెనపల్లి:అకాల వర్షాలు సత్తెనపల్లి ప్రాంతంలో మిర్చి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. కల్లాల్లో అరబెట్టిన మిర్చి పంట వర్షానికి తడిసి ముద్దయింది. మిర్చి తడవకుండా ఉండేందుకు రైతులు…
పిడుగుపాటుతో కొబ్బరి చెట్టుకు మంటలు – తృటిలో తప్పిన ప్రమాదంగుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం:తాడేపల్లి మండలం గుండుమేడ గ్రామంలో పిడుగుపాటు కలకలం రేపింది. పిడుగు పడటంతో ఒక…
ఉగాది తిరునాళ్లలో ఒరిగిపోయిన ప్రభ – తృటిలో తప్పిన ప్రమాదంపల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం:రేపు ఉగాది సందర్భంగా శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో నిర్వహించనున్న అడవి పేరంటాలమ్మ…
బాపట్ల జిల్లా, వేమూరు:భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామ పొలాల్లో విషాదం చోటుచేసుకుంది. మినుము పీకుతున్న సమయంలో ఆకస్మికంగా పిడుగుపడటంతో మహిళా రైతు కూలీ అక్కడికక్కడే తీవ్రంగా గాయపడింది.మృతురాలిని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.ఇటీవల స్కార్పియో కారును రాళ్లతో ధ్వంసం చేసిన ఘటనపై స్పందిస్తూ,డైరెక్టర్ &…
🚨 బ్రేకింగ్ న్యూస్ | పల్నాడు జిల్లా – మాచర్లమాచర్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది.మాచర్ల పట్టణానికి చెందిన కామనబోయిన చౌడమ్మ,…
గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు.ఈ కేసులో ఆయన A6గా ఉన్నారు.దాదాపు 98 రోజులుగా…
మాచర్ల నియోజకవర్గం:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మాచర్ల ఆర్టీసీ బస్టాండ్లో…
