పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి యువకుల బైక్ రేసింగ్లు, ప్రమాదకర స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ఖరీదైన స్పోర్ట్స్…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం చేరుకున్నారు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి…
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో తెల్లవారు జామున ఒక భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. వినుకొండ మండలం చీకటీగలపాలెం వద్ద కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై ఈ ఘటన…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఈసీ మెంబర్, ఏపీయూడబ్ల్యూజే మాచర్ల నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆర్యవైశ్య యువజన…
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడి గొప్పుల శివారు నిదానంపాడు గ్రామంలో వెలసిన శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. పలు ప్రాంతాల…
రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా…
మాచర్ల పట్టణ ఆర్యవైశ్య మరియు యువజన మహిళా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ప్రమాణ…
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి…
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…
పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు మాచర్ల పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…
