మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల కాలం ముగియడంతో పట్టణ పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గురజాల ఆర్డీవో మురళిని మాచర్ల మున్సిపాలిటీకి…

పల్నాడు జిల్లా మాచర్ల నుండి జమ్మలమడకకు వెళ్లే మార్గంలో కనిపించే ఒక అద్భుత నిర్మాణం “బొంబాయి కంపెనీ బ్రిడ్జ్”. పేరే ప్రత్యేకతను చెప్పేస్తుంది. ఈ బ్రిడ్జ్‌ను బొంబాయి…

ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ రోగులకు అందుతున్న వైద్య…

పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన సతీష్ అనే…

గుంటూరు గ్రామీణ పరిధిలోని దాసరి పాలెంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసును ప్రత్తిపాడు పోలీసులు వేగంగా ఛేదించారు. భర్తను హత్య చేసి శవాన్ని గోనె సంచిలో పెట్టి…

పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం…

నకరికల్లులో గ్యాస్ వినియోగదారులు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఆన్లైన్ బుకింగ్లో సర్వర్ సమస్యల కారణంగా గ్యాస్ సిలిండర్లు సమయానికి అందడం లేదని వాపోతూ,…

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో నరసరావుపేట పార్లమెంట్…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారంపూడి మండల మైనారిటీ నాయకుడు షేక్ మస్తాన్ నూతనంగా కొనుగోలు చేసిన బులెట్ వాహనాన్ని సోమవారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా…

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో గురజాల మాజీ శాసనసభ్యులు…