పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తికొండ బిలం వైపు మట్టిరోడ్డుపై వెళ్తున్న ఒక కారు, మార్గమధ్యంలో ఎక్కువగా ఉన్న కోతులను…

పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతి చెందారు. నరసరావుపేట నుండి దాచేపల్లికి టు వీలర్‌పై వస్తుండగా, అకస్మాత్తుగా యూటర్న్…

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఓ తల్లి తన కూతురిని నడుముకి కట్టుకుని నాగార్జునసాగర్ కుడి కాలువలోకి…

పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మాచర్లకు వెళ్లే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెంటచింతల మండలం పాలువాయి గ్రామం వద్ద ఉన్న రైల్వే ఎల్‌సీ గేట్ నెం.101…

పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి వేములూరుపాడు వెళ్తున్న వ్యక్తి స్కూటీలో ఉంచిన సుమారు రూ.5 లక్షలు చోరీకి గురయ్యాయి.నరసరావుపేట బైపాస్‌లోని జొన్నలగడ్డ…

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు…

పల్నాటి ప్రజల ఆరాధ్య దైవం మాచర్ల శ్రీ దేవీ భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి సేవలో భట్రాజుల వంశీయులు తరతరాలుగా విశిష్టమైన సంప్రదాయాన్ని…

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం కేఎసీపీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కేఎసీపీ…

పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవం సందర్భంగా పలనాటి బ్రహ్మనాయుడు కూరగాయల మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో…

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల మహోత్సవంలో భాగంగా నిర్వహించిన రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన సతీమణితో కలిసి స్వామివారిని…