వెల్దుర్తి: మాచర్ల పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ స్కీం కింద రూ.126 కోట్ల నిధులతో చేపట్టనున్న నూతన తాగునీటి పైప్‌లైన్ పనులను శరవేగంగా పూర్తి…

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకుడు పిడుగు వీరారెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.కూటమి ప్రభుత్వం…

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పిచ్చా బాయ్ తండాలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో బానావత్ నరసమ్మబాయి, బానావత్ డోక్రా నాయక్కు చెందిన రెండు పూరిల్లు పూర్తిగా…

పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్…

పాలువాయి రెవిన్యూ గ్రామానికి చెందిన రైతులందరూ తమ వ్యవసాయ భూములకు సంబంధించిన శిస్తు (land tax) బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా రెవిన్యూ శాఖ సూచించింది.ప్రస్తుతం ప్రభుత్వం శిస్తు…

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా…

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.ముందుగా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రసంగం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ కు ప్రాధాన్యత…

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం తాళపల్లి గ్రామంలో శ్రీ ముధ్విరాజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా…