పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విజయభాస్కర్ కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) మాచర్ల మరియు పల్నాడు…
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ప్రగతి, అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని సుద్ధగుంటల 7వ వార్డుకు చెందిన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని, టిడిపి కార్యకర్త కత్తుల వెంకట నారాయణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న…
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లింది.అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ…
పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా గురజాల ఆర్డీవో మురళీకృష్ణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం…
ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ సందర్భంగా 2.50 లక్షల మంది లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో…
పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలో రెండు రోజుల క్రితం అడిగొప్పల తిరునాళ్లకు వెళ్తూ విష్ణు అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనికి…
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు సమీపంలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నెల్లూరు జిల్లా వనంతోపు సెంటర్కు చెందిన…
పల్నాడు జిల్లా నకరికల్లు అడ్డరోడ్ సమీపంలో అద్దంకి–నార్కెట్పల్లి హైవేపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కంటైనర్ లారీ ముందుగా మినీ లారీని, తరువాత…
