గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు.ఈ కేసులో ఆయన A6గా ఉన్నారు.దాదాపు 98 రోజులుగా…

మాచర్ల నియోజకవర్గం:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మాచర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో…

పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గం:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని…

అమరావతి:రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు…

అమరావతి:ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు APSRTC బస్సుల్లో ఉచిత…

గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు:గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న పదో తరగతి విద్యార్థి…

వెల్దుర్తి:వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలు…

పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం:రెంటచింతల మండలం గోలి గ్రామ సమీపంలోని గోలి వాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. వాగు…

పల్నాడు జిల్లా – నరసరావుపేట:నరసరావుపేటలో టిడిపి-జనసేన మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకు ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న విభేదాల్లోకి తాజాగా బీజేపీ…

📍 మాచర్ల:పట్టణంలోని రూప్‌లైన్ కాలనీ, 8వ వార్డులో మాచర్ల రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో అనుమానాస్పదంగా…