మాచర్ల, మార్చి 13: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే…
మాచర్ల, మార్చి 13: తెలుగు సాహిత్య ప్రముఖ కవయిత్రి మొల్ల గారి జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాచర్ల మున్సిపల్…
పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పలు…
చెన్నకేశవ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష – భక్తులకు పోలీసుల సూచనలు పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన…
పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ళ పై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు పలు కీలక…
రెంటచింతలలో బొలెరో ప్రమాదం… 22 మందికి గాయాలుపల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని రెంటచింతల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోర్నాల ప్రాంతం నుండి…
ప్రభుత్వ ఉద్యోగి కుమారుడి అర్జీ పరిశీలనమాచర్ల పట్టణానికి చెందిన మందుల పుల్లారావు తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి…
మాచర్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావుకు చెందిన స్కార్పియో కారుపై…
మాచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న 229 మంది విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మాచర్ల పట్టణానికి…
పల్నాడు జిల్లా దాచేపల్లి సబ్ డివిజన్ మరియు వీఆర్వో కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం…
