పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విద్యార్థి ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. కాలు విరిగినప్పటికీ పరీక్షను వదులుకోకుండా ధైర్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడానికి…

పల్నాడు జిల్లా గురజాలలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) శాఖలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.…

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం భైరవనిపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొప్పు నాగమల్లేశ్వరి (16) ఆధార్ కార్డు…

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. పట్టణంలోని వివిధ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు…

ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లిం సోదరులతో…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 24 నుంచి సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ…

మాచర్ల నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపిడబ్ల్యూజెఎఫ్) నూతన కమిటీ ఎన్నిక ఆదివారం పట్టణంలోని సవేరా లాడ్జి సమావేశ మందిరంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు…

పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి.…

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం…

మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెంటనే స్పందించి సొంత నిధులతో మినీ వాటర్ డిస్పెన్సర్లు అందజేశారు.ఈ…